బైక్‎ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2022-05-19T17:13:16+05:30 IST

Nagarjuna University వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

బైక్‎ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..ఇద్దరికి గాయాలు

గుంటూరు: Nagarjuna University వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సెక్రటేరియట్‎కు వెళ్తున్న మంత్రి విడదల రజనీ. ప్రమాద బాధితులను మంత్రి రజనీ పరామర్శించింది. బాధితులను స్వయంగా  అంబులెన్స్‎లో ఆసుపత్రికు తరలించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి జీజీహెచ్ సూపరిండెండెంట్‎కు ఫోన్ చేసి చెప్పింది. గాయాలను వ్యక్తులు ఇద్దరు విజయవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-05-19T17:13:16+05:30 IST