TS: ప్రజ్ఞాపూర్లో కంటైనర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..20 మందికి గాయాలు
ABN , First Publish Date - 2021-09-06T13:47:08+05:30 IST
జ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్రగాయాలయ్యాయి.
సిద్ధిపేట: గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్నఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.