శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-02T22:33:31+05:30 IST

శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ

శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర రోడ్డు ప్రమాదం

కర్నూలు: శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సైడ్ నుంచి మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు కిటికీలో యువతి మృతదేహం వేలాడుతుంది. నరసరావుపేట నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులో యువతి వెళ్తోంది.  



Updated Date - 2021-12-02T22:33:31+05:30 IST