లారీని వెనుక నుంచి ఢీకొట్టి తుఫాన్ వాహనం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-11-12T13:20:04+05:30 IST

చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుకనుంచి వేగంగా దూసుకువచ్చిన తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు

లారీని వెనుక నుంచి ఢీకొట్టి తుఫాన్ వాహనం..ఇద్దరు మృతి

నల్గొండ: చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుకనుంచి తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-12T13:20:04+05:30 IST