ట్రాక్టర్ - ట్రక్కు ఢీ... ఐదుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-08-20T14:54:32+05:30 IST

ట్రాక్టర్ - ట్రక్కు ఢీ... ఐదుగురు దుర్మరణం

ట్రాక్టర్ - ట్రక్కు ఢీ... ఐదుగురు దుర్మరణం

రాజస్థాన్‌: పాలి జిల్లా సుమీపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ - ట్రక్కు ఢీకొన్న ప్రమాదం ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృదేహాలను స్వాధీనం చేసుకుని, ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-20T14:54:32+05:30 IST