ఆగివున్న లారీని ఢీకొన్నఆటో..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-12-18T17:03:29+05:30 IST

త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..

ఆగివున్న లారీని ఢీకొన్నఆటో..ఇద్దరు మృతి

ప్రకాశం: త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పో్లీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-12-18T17:03:29+05:30 IST