ఎల్బీనగర్లో కారు బీభత్సం
ABN , First Publish Date - 2022-01-09T14:16:18+05:30 IST
నగరంలోని ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డివైడర్ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలవురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డివైడర్ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలవురికి గాయాలయ్యాయి. అయితే అక్కడ నుంచి యువకులు కారు వదిలి పరారైయ్యారు. కారుపై రూ.13,300 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.