నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-11T01:48:34+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామరచర్ల

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామరచర్ల మండలంలోని బొత్తలపాలెం దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిని వాడపల్లికి చెందిన ధనావత్ అంజి(20), అంజలి(17), రమావత్ నవదీప్(8)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-11T01:48:34+05:30 IST