రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

ABN , First Publish Date - 2021-07-24T01:15:31+05:30 IST

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-శ్రీశైలం

రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఉప్పునూతల మండలం చెన్నారం గేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-07-24T01:15:31+05:30 IST