కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-05-03T17:00:15+05:30 IST

జిల్లాలోని మానకొండూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

కరీంనగర్: జిల్లాలోని మానకొండూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more