బైక్ను ఢీకొన్న RTC బస్సు.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-03-06T14:46:29+05:30 IST
గుంటూరు : జిల్లాలోని బాపట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
గుంటూరు : జిల్లాలోని బాపట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల డిపో దగ్గర బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ ఘటనలో ఒకరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.