krishna: ఆగివున్న లారీని ఢీకొన్న కారు..మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-25T13:28:18+05:30 IST

గన్నవరం దుర్గాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా,

krishna: ఆగివున్న లారీని ఢీకొన్న కారు..మహిళ మృతి

కృష్ణా: గన్నవరం దుర్గాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-25T13:28:18+05:30 IST