‘భారతదేశ పునరుజ్జీవనం.. స్వామి వివేకానంద దూరదృష్టి’

ABN , First Publish Date - 2020-09-23T22:31:16+05:30 IST

‘భారతదేశ పునరుజ్జీవనం.. స్వామి వివేకానంద దూరదృష్టి’ అనే అంశంపై దోమలగూడలోని ఆర్కే మఠ్ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది.

‘భారతదేశ పునరుజ్జీవనం.. స్వామి వివేకానంద దూరదృష్టి’

హైదరాబాద్: ‘భారతదేశ పునరుజ్జీవనం.. స్వామి వివేకానంద దూరదృష్టి’ అనే అంశంపై దోమలగూడలోని ఆర్కే మఠ్ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది. ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ డైరెక్టర్ స్వామి బోధమయానంద అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి ‘స్వామి వివేకానంద యూత్ మూవ్‌మెంట్’ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జూమ్ యాప్, యూట్యూబ్‌లలో ఈ క్లాసులు చూడొచ్చు.

Updated Date - 2020-09-23T22:31:16+05:30 IST