ప్రకృతి వ్యవసాయ రైతుకు ఆవు అందజేత

ABN , First Publish Date - 2022-08-07T06:29:50+05:30 IST

ప్రకృతి వ్యవసాయ రైతుకు ఆవు అందజేత

ప్రకృతి వ్యవసాయ రైతుకు ఆవు అందజేత

విజయవాడ రూరల్‌, ఆగస్టు 6 : నున్నకు చెందిన ప్రకృతి వ్యవసాయం రైతు ఉయ్యూరు భాస్కర్‌రెడ్డికి ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ విజయకుమారి శనివారం  నున్నలోని ఆర్‌బీకే కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆవున  అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది సాంబశివరావు, సుస్మిత, సుబ్బలక్ష్మీ, వీఏఏ కె మౌనిక పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:29:50+05:30 IST