ఘనంగా గురుపౌర్ణమి
ABN , First Publish Date - 2021-07-25T05:28:12+05:30 IST
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తె
(ఆంధ్రజ్యోతి-న్యూస్నెట్వర్క్)
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమాలు, వ్రతాలు నిర్వహి ంచారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రంతో తండ్రి రాంచంద్రారెడ్డితో కలిసి మంత్రి జగదీ్షరెడ్డి, కోదాడ, హుజూర్నగర్లలో ఎమ్మెల్యేలు మల్లయ్యయాదవ్, సైదిరెడ్డిలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆర్డీఆర్ను కౌన్సిలర్ సన్మానించారు.