ధర లేక కల్లంలోనే మగ్గుతున్న వరి ధాన్యం
ABN , First Publish Date - 2021-05-12T18:15:43+05:30 IST
కర్నూలు: నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు మండలాలలో ధర లేక వరి ధాన్యం కల్లంలోనే మగ్గుతోంది. దీంతో ధాన్యం పూర్తిగా పతనమవుతోంది.
కర్నూలు: నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు మండలాలలో ధర లేక వరి ధాన్యం కల్లంలోనే మగ్గుతోంది. దీంతో ధాన్యం పూర్తిగా పతనమవుతోంది. తమ ధాన్యాన్ని కొనేవారు లేక అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అకాల వర్షంతో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. ధర దిగుబడి తగ్గడంతో అన్నదాతలలో ఆందోళన నెలకొంది.