సాగునీటి పారుదల, వ్యవసాయశాఖపై సమీక్ష
ABN , First Publish Date - 2021-08-06T02:35:48+05:30 IST
రాష్ట్రంలోని సాగునీటి పారుదల, వ్యవసాయశాఖపై సమీక్ష జరిగింది. మంత్రులు
హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి పారుదల, వ్యవసాయశాఖపై సమీక్ష జరిగింది. మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్ సమీక్షకు హాజరయ్యారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని నిర్ణయించారు. డిస్ట్రిబ్యూటర్లు, మైనర్, మేజర్ కాలువల పనులు, స్ట్రక్చర్, ఓటీల పనులను వారంలోగా పూర్తయ్యేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.