దేవాదాయ శాఖ భూమి వేలం
ABN , First Publish Date - 2021-06-12T05:19:18+05:30 IST
మండలంలోని మేనూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్ 148లో 14 ఎక రాల 16 గుంటల దేవాదాయ శాఖ భూమిని కౌలు కోసం వేలం వేశారు. జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు.
మద్నూర్, జూన్ 11: మండలంలోని మేనూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్ 148లో 14 ఎక రాల 16 గుంటల దేవాదాయ శాఖ భూమిని కౌలు కోసం వేలం వేశారు. జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. మేనూర్ గ్రామానికి చెందిన రైతు రూ.లక్ష1000 కౌలుకు భూమిని దక్కించుకున్నాడు. కార్యక్రమంలో మేనూర్ సర్పంచ్ విఠల్, హనుమాన్ దేవాదాలయ కమిటీ కార్యద ర్శి రామిరెడ్డి, ఆర్ఐ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.