అనంతపురంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ మధ్య ముదిరిన వివాదం
ABN , First Publish Date - 2020-07-04T02:47:33+05:30 IST
అనంతపురంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ మధ్య వివాదం ముదిరింది. జిల్లా వైద్యశాఖ అధికారి అనిల్ను జాయింట్ కలెక్టర్ సిరి అవమానించారని
అనంతపురం: అనంతపురంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ మధ్య వివాదం ముదిరింది. జిల్లా వైద్యశాఖ అధికారి అనిల్ను జాయింట్ కలెక్టర్ సిరి అవమానించారని, జేసీ క్షమాపణలు చెప్పకపోతే శనివారం నుంచి వైద్య సేవలు నిలిపివేస్తామని డాక్టర్లు హెచ్చరించారు. సరైన సదుపాయాలు లేకపోయినా వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరగడానికి డాక్టర్లను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.