టీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ట్వీట్

ABN , First Publish Date - 2022-04-27T18:47:30+05:30 IST

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

టీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ‘‘చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని, అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టింది.. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది.. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉంది.’’అంటూ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-04-27T18:47:30+05:30 IST