రాహుల్, రేవంత్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-05-03T20:49:15+05:30 IST
రాహుల్, రేవంత్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
హైదరాబాద్: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ మరియు వివిధ అంశాలపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తుందని ప్రముఖ న్యాయవాది రామారావు ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ఫిర్యాదు దర్యాప్తు చేయనుంది.