కేంద్ర ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి విమర్శలు

ABN , First Publish Date - 2022-08-07T22:08:37+05:30 IST

కేంద్ర ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి విమర్శలు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై ట్విటర్‌ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. చేనేత కార్మికుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందన్నారు. చేనేతరంగంపై కేంద్రం 12 శాతం జీఎస్టీ వేసిందని చెప్పారు. చేనేత కళను చంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. నేతన్నకు అన్యాయం చేస్తున్న బీజేపీ దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలన్నారు. 

Updated Date - 2022-08-07T22:08:37+05:30 IST