వైఎస్ షర్మిలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫోన్
ABN , First Publish Date - 2022-06-15T02:28:15+05:30 IST
Hyderabad: రాష్ట్రంలో శాంతి భద్రతలపై రేపు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి రావాలని వైఎస్ షర్మిలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫోన్
Hyderabad: రాష్ట్రంలో శాంతి భద్రతలపై రేపు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ సమావేశానికి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ కోరారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. షర్మిల కూడా వస్తానని చెప్పారని రేవంత్ తెలిపారు.