ఇంగ్లీష్‌ విద్యపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: రేవంత్

ABN , First Publish Date - 2022-01-18T19:50:15+05:30 IST

ఇంగ్లీష్‌ విద్యపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇంగ్లీష్‌ విద్యపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: రేవంత్

హైదరాబాద్: ఇంగ్లీష్‌ విద్యపై ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో 25% పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్స్ ఇవ్వాలన్నారు. చట్టంలో ఉన్నా తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయకుండా కేజీ టూ పీజీ సాధ్యం కాదన్నారు. విద్యావ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-18T19:50:15+05:30 IST