మంచిర్యాల జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-03-09T02:20:02+05:30 IST

మంచిర్యాల జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

మంచిర్యాల జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

మంచిర్యాల: జిల్లాలోని లక్షేట్టిపేట్, హాజీపూర్ మండలాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.13,09,500 విలువైన 485 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-03-09T02:20:02+05:30 IST