కబ్జా నుంచి సీలింగ్‌ భూమిని కాపాడాలని వినతి

ABN , First Publish Date - 2020-10-15T07:20:39+05:30 IST

మండలం లోని రాచులూరు గ్రామ పరి ధి సర్వే నెంబర్‌ 5లో గల సీ లింగ్‌ భూమిని రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారులు కబ్జా చేశారని గ్రామస్థులు

కబ్జా నుంచి సీలింగ్‌ భూమిని కాపాడాలని వినతి

కందుకూరు: మండలం లోని రాచులూరు గ్రామ పరి ధి సర్వే నెంబర్‌ 5లో గల సీ లింగ్‌ భూమిని రియల్‌ ఎస్టే ట్‌ వ్యాపారులు కబ్జా చేశారని గ్రామస్థులు బుధవారం తహసీల్దార్‌ ఎస్‌.జ్యోతికి ఫి ర్యాదు చేశారు. 6.5గుంటల భూమితో పాటు చీమలవాణికుంటలోని శిఖం భూమి గ్రామస్థులు బేతు అశోక్‌రెడ్డి, బేతు జగదీ్‌షరెడ్డి ఆక్రమించి కట్టడాలు చేపట్టినట్టు గ్రామస్థులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్థులు క్రిష్ణ, డి.నర్సింహాచారి, వెంకటేష్‌, రవికకిరణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-15T07:20:39+05:30 IST