రేణిగుంట విమానాశ్రయంలో మీడియాకు ఆంక్షలు

ABN , First Publish Date - 2020-09-23T20:44:27+05:30 IST

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయ ప్రాంగణం నుంచి విలేకరులను పోలీసులు వెళ్ళిపొమ్మనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రేణిగుంట విమానాశ్రయంలో మీడియాకు ఆంక్షలు

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయ ప్రాంగణం నుంచి విలేకరులను పోలీసులు వెళ్ళిపొమ్మనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ.. జగన్ తిరుపతి పర్యటనలో మీడియాకు ఆంక్షలు విధించింది లేదు. కడపకు వెళ్లేటప్పుడు కూడా రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎన్నో సార్లు జగన్ వెళ్లారు. కొన్ని సందర్భాల్లో మీడియాతో మాట్లాడక పోయినా అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ సారి అందుకు పూర్తి భిన్నంగా ఎప్పుడూ లేని విధంగా మీడియాకు ఆంక్షలు విధిస్తున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి విమానంలో జగన్ రేణిగుంట విమానాశ్రయంకు చేరుకోనున్నారు.

Updated Date - 2020-09-23T20:44:27+05:30 IST