ఏలూరు -రాజమండ్రి సర్వీసులు పునరుద్ధరణ
ABN , First Publish Date - 2020-08-04T11:26:55+05:30 IST
లాక్డౌన్ కారణంగా కొన్ని రోజుల నుంచి రద్దయిన రాజమండ్రి, ఏలూరు బస్సు సర్వీసులను ..
నరసాపురం, ఆగస్టు 3 :లాక్డౌన్ కారణంగా కొన్ని రోజుల నుంచి రద్దయిన రాజమండ్రి, ఏలూరు బస్సు సర్వీసులను సోమవారం నుంచి పునఃప్రారంభించినట్లు డీఎం శివాజీ చెప్పారు. రోజు నరసాపురం ఏలూరు మధ్య 8 సర్వీసు లు, రాజమండ్రికి 10సర్వీసులు నడుపుతామన్నారు.ఉదయం 4నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గంటకు ఒకసర్వీసు చొప్పున బస్సులు నడుస్తాయన్నారు.