భర్తను హతమార్చిన మహిళకు రిమాండ్
ABN , First Publish Date - 2022-01-22T07:02:47+05:30 IST
రేణిగుంట బుగ్గవీధిలో భర్త తల నరికి దారుణంగా హతమార్చిన వసుంధరను శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ సీహెచ్ అంజుయాదవ్ తెలిపారు.
రేణిగుంట/తిరుపతి(లీగల్), జనవరి 21: రేణిగుంట బుగ్గవీధిలో భర్త తల నరికి దారుణంగా హతమార్చిన వసుంధరను శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ సీహెచ్ అంజుయాదవ్ తెలిపారు. విచారించిన తిరుపతి ఐదో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎండీవీ నాగసింధూర ఫిబ్రవరి 4వ తేదీవరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం నిందితురాలిని సబ్జైలుకు తరలించారు.