రిలయన్స్‌ ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’

ABN , First Publish Date - 2021-07-25T06:26:51+05:30 IST

రిలయన్స్‌ డిజిటల్‌...ఈ నెల 26 నుంచి ఆగస్టు 5 వరకు డిజిటల్‌ ఇండియా సేల్‌ పేరుతో భారీ ఎలకా్ట్రనిక్స్‌ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

రిలయన్స్‌ ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’

రిలయన్స్‌ డిజిటల్‌...ఈ నెల 26 నుంచి ఆగస్టు 5 వరకు డిజిటల్‌ ఇండియా సేల్‌ పేరుతో భారీ ఎలకా్ట్రనిక్స్‌ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా హో మ్‌ అప్లయెన్సెస్‌, మొబైల్‌ ఫోన్స్‌, లాప్‌టాప్స్‌, టీవీలు సహా యాక్సెసరీలపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించన్నుట్లు తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల ద్వారా కనీసం రూ.10,000 లావాదేవీ చేపడితే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్న ట్లు వెల్లడించింది. ఈ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లతో పాటు మై జియో స్టోర్స్‌ సహా రిలయన్స్‌డిజిటల్‌ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2021-07-25T06:26:51+05:30 IST