రద్దీని తగ్గించేందుకు 6వేల మంది ఖైదీల విడుదల

ABN , First Publish Date - 2020-03-27T06:27:41+05:30 IST

జనం ఎక్కువగా ఉన్న చోట కరోనా వ్యాప్తి మరింత వేగంగా ఉండే నేపథ్యంలో.. జైళ్లలో రద్దీని తగ్గించాలని ..

రద్దీని తగ్గించేందుకు 6వేల మంది ఖైదీల విడుదల

చండీగఢ్‌, మార్చి 26: జనం ఎక్కువగా ఉన్న చోట కరోనా వ్యాప్తి మరింత వేగంగా ఉండే నేపథ్యంలో.. జైళ్లలో రద్దీని తగ్గించాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు జైళ్ల శాఖ మంత్రి సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా తెలిపారు.

Updated Date - 2020-03-27T06:27:41+05:30 IST