పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు

పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు
ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరుతున్న వివిధ పార్టీల కార్యకర్తలు

యాచారం  జూలై 1:  పార్టీ పటిష్టత కోసం శ్రమించిన వారందరికీ తగిన  గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాల్‌కు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్లజంగమ్మ, మాజీ జడ్పీటీసీ కర్నాటి రమేష్‌ గౌడ్‌, నాయకులు ఎండీ సుభాని  తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST