రెండు వేరియంట్లలో రియల్మి స్మార్ట్ఫోన్స్..
ABN , First Publish Date - 2021-07-19T21:40:21+05:30 IST
రెండు వేరియంట్లలో రియల్మి స్మార్ట్ఫోన్స్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఫీచర్లతో రియల్మి జీటీ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. జూలై 21న మార్కెట్లో రియల్మి జీటీ ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్, రియల్మి జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. రియల్మి జీటీ ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ రూ. 34,600 ఉంటుందని కంపెనీ పేర్కొంది.