సామాజిక దూరం పాటించని షాపులపై కొరడా ఝళిపించిన ఆర్డీవో
ABN , First Publish Date - 2020-03-28T20:06:57+05:30 IST
రాజమండ్రి: తమ షాపుల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా వ్యవహరించనందున వాటిపై అమలాపురం ఆర్డీవో భవానీ శంకర్ కొరడా ఝుళిపించారు.
రాజమండ్రి: తమ షాపుల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా వ్యవహరించనందున వాటిపై అమలాపురం ఆర్డీవో భవానీ శంకర్ కొరడా ఝుళిపించారు. అమలాపురంలో వినియోగదార్లు సామాజిక దూరం పాటించకుండా గుమిగూడేలా చేసిన ఐదు షాపులను ఆర్డీవో సీజ్ చేశారు.