రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-08-05T11:02:40+05:30 IST

పట్టణంలోని రాఘవేంద్రకాలనీలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 24 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకొని ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ

రేషన్‌ బియ్యం పట్టివేత

గద్వాలక్రైం, ఆగస్ట్‌ 4:  పట్టణంలోని రాఘవేంద్రకాలనీలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 24 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకొని ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ జిక్కిబాబు తెలిపారు.  నర్సింహులు,  గోవర్ధన్‌ అనే వ్యక్తులు రాఘవేంద్రకాలనీలో 24 క్వింటాళ్ల 20 కిలోల రేషన్‌ బియ్యాన్ని నిలువ చేయగా మంగళవారం స్వాధీనం చేసుకొని, సివిల్‌ సప్లై అధికారి కేశవ్‌తో పంచనామా నిర్వహించారు.  

Updated Date - 2020-08-05T11:02:40+05:30 IST