నేటి వరకు రేషన్ గడువు పెంపు
ABN , First Publish Date - 2021-03-04T07:43:52+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పథకం కింద ఫిబ్రవరి నెల కోటా నిత్యవసర వస్తువుల పంపిణీ గడువును గురువారం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని డీఎస్వో శివరామప్రసాద్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 3: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పథకం కింద ఫిబ్రవరి నెల కోటా నిత్యవసర వస్తువుల పంపిణీ గడువును గురువారం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని డీఎస్వో శివరామప్రసాద్ తెలిపారు.