రాపూరులో డ్రోన్ సర్వే
ABN , First Publish Date - 2022-07-02T03:10:40+05:30 IST
రాపూరు రెవెన్యూ పరిధిలోని భూముల వివరాల సేకరణకు శుక్రవారం సాయంత్రం నుంచి డ్రోన్ సర్వే ప్రారంభించారు. స్థాని
రాపూరు, జూలై 1: రాపూరు రెవెన్యూ పరిధిలోని భూముల వివరాల సేకరణకు శుక్రవారం సాయంత్రం నుంచి డ్రోన్ సర్వే ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రోన్ ఎగురవేసి సర్వేకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ పరిధిలో సుమారు 10వేల ఎకరాల భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యక్రమంలో సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.