తిరుమలకు రాపూరు దళితులు
ABN , First Publish Date - 2022-01-15T03:41:59+05:30 IST
తిరుమల ఉత్తర ద్వార దర్శనం కోసం సమరతాసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాపూరు మండలం నుంచి 33 మంది దళితులను ఎంపిక చేసి ప్రత్యేక బస్సులో తిరుమలకు పంపించారు
రాపూరు, జనవరి 14: తిరుమల ఉత్తర ద్వార దర్శనం కోసం సమరతాసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాపూరు మండలం నుంచి 33 మంది దళితులను ఎంపిక చేసి ప్రత్యేక బస్సులో తిరుమలకు పంపించారు. అరుదైన అవకాశం దక్కడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.