తిరుమలకు రాపూరు దళితులు

ABN , First Publish Date - 2022-01-15T03:41:59+05:30 IST

తిరుమల ఉత్తర ద్వార దర్శనం కోసం సమరతాసేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాపూరు మండలం నుంచి 33 మంది దళితులను ఎంపిక చేసి ప్రత్యేక బస్సులో తిరుమలకు పంపించారు

తిరుమలకు రాపూరు దళితులు
తిరుమలకు రాపూరు మండల వాసులు

రాపూరు, జనవరి 14: తిరుమల ఉత్తర ద్వార దర్శనం కోసం సమరతాసేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాపూరు మండలం నుంచి 33 మంది దళితులను ఎంపిక చేసి ప్రత్యేక బస్సులో తిరుమలకు పంపించారు. అరుదైన అవకాశం దక్కడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-01-15T03:41:59+05:30 IST