జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలి: న్యాయవాదులు
ABN , First Publish Date - 2022-06-08T20:57:58+05:30 IST
Hyderabad: జూబ్లిహిల్స్ బాలిక అత్యాచార ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హైకోర్టు వద్ద ఆందోళన చేపట్టారు. అసలు
Hyderabad: జూబ్లిహిల్స్ బాలిక అత్యాచార ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హైకోర్టు వద్ద ఆందోళన చేపట్టారు. అసలు అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోలు నిందితులు, పోలీసుల ద్వారానే బయటికి వచ్చాయని ఆరోపించారు. పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.