విశాఖ ఏజెన్సీలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2020-06-30T21:28:57+05:30 IST

ఏజెన్సీలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. జి.మాడుగుల మండల కె.కోడాపల్లి పంచాయతీ జిన్నేరు

విశాఖ ఏజెన్సీలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

విశాఖ: ఏజెన్సీలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. జి.మాడుగుల మండల కె.కోడాపల్లి పంచాయతీ జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. జి. మాడుగుల పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-30T21:28:57+05:30 IST