కనుల పండువగా రాపత్తు ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-01-22T04:27:05+05:30 IST

నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆల యంలో రాపత్తు ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. శుక్రవారం స్వామివారు

కనుల పండువగా రాపత్తు ఉత్సవాలు
రాపత్తు ఉత్సవంలో రంగనాథస్వామి

నెల్లూరు (సాంస్కృతికం), జనవరి 21 : నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆల యంలో రాపత్తు ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. శుక్రవారం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆళ్వారు గోష్టి, దివ్యనాలాయిర ఘోష్టి గానం, శాత్తుమురై జరిగాయి. మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయంలోనూ రాపత్తు ఉత్సవం ఘనంగా జరిగింది. 

Updated Date - 2022-01-22T04:27:05+05:30 IST