పడిపోయిన భారత్‌ ర్యాంకు

ABN , First Publish Date - 2022-01-21T08:57:10+05:30 IST

ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. గురువారం ఐసీసీ విడుదల చేసిన

పడిపోయిన భారత్‌ ర్యాంకు

దుబాయ్‌: ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. గురువారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో టాప్‌నకు చేరింది. న్యూజిలాండ్‌ (117) రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా 4,5 స్థానాల్లో నిలిచాయి.

Updated Date - 2022-01-21T08:57:10+05:30 IST