Rangareddy జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2022-07-07T15:29:11+05:30 IST
జిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.