Rangareddy: సంతోషిమాత ఆలయంలోభారీ చోరీ

ABN , First Publish Date - 2021-12-04T13:23:35+05:30 IST

ఎల్బీనగర్ హస్తినాపురంలోని సంతోషిమాత ఆలయంలోభారీ చోరీ జరిగింది. గర్భగుడిలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ఆలయ గర్భగుడి లో చొరబడి తాళాలు బద్దలుకొట్టారు. సుమారుగా 30

Rangareddy: సంతోషిమాత ఆలయంలోభారీ చోరీ

రంగారెడ్డి:ఎల్బీనగర్ హస్తినాపురంలోని సంతోషిమాత ఆలయంలోభారీ చోరీ జరిగింది. గర్భగుడిలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ఆలయ గర్భగుడి లో చొరబడి తాళాలు బద్దలుకొట్టారు. సుమారుగా 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున ఆలయంకు వచ్చిన అర్చకులు హుండీ తాళాలు బద్దలుకొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-04T13:23:35+05:30 IST