షాద్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో ఎలుకల వీరంగం

ABN , First Publish Date - 2021-12-06T20:58:07+05:30 IST

షాద్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో ఎలుకల వీరంగం సృష్టించాయి. తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. బాధిత విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

షాద్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో ఎలుకల వీరంగం

రంగారెడ్డి: షాద్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో ఎలుకల వీరంగం సృష్టించాయి. తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. బాధిత విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలుకల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు నానాయాతన పడుతున్నారు. గురుకుల విద్యార్థుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు, సిబ్బంది తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-06T20:58:07+05:30 IST