Rangareddy: ఏటీఎం చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2022-05-02T16:13:31+05:30 IST

జిల్లాలోని మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.

Rangareddy: ఏటీఎం చోరీకి విఫలయత్నం

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి ఏటీఎం మెసిన్‌ను దుండగుడు ఇనుప రాడ్‌తో పగులగొట్టాడు. కాగా... అలారం ఆక్టివేట్ కావడంతో అక్కడి నుంచి దొంగ పరారయ్యాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-02T16:13:31+05:30 IST