రంగారెడ్డి: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి టీ.మంత్రుల భూమి పూజ

ABN , First Publish Date - 2020-08-13T17:30:46+05:30 IST

జిల్లాలోని శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ మంత్రులు గురువారం భూమి పూజ చేశారు.

రంగారెడ్డి: రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి టీ.మంత్రుల భూమి పూజ

రంగారెడ్డి: జిల్లాలోని శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తెలంగాణ మంత్రులు గురువారం భూమి పూజ చేశారు. మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ చేశారు. 

Updated Date - 2020-08-13T17:30:46+05:30 IST