రంగడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా గుంజ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-03-02T05:18:51+05:30 IST

తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు నాంది పలుకుతూ ఆలయంలో సోమవారం గుంజ ప్రతిష్ఠ వేడుక జరిగింది.

రంగడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా గుంజ ప్రతిష్ఠ
రంగనాథ స్వామి ఆలయంలో గుంజప్రతిష్ఠ

నెల్లూరు(సాంస్కృతికం),  మార్చి 1 : తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు నాంది పలుకుతూ ఆలయంలో సోమవారం గుంజ ప్రతిష్ఠ వేడుక జరిగింది. ప్రధాన అర్చకుడు కిడాంబి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కోట గురుబ్రహ్మం, ఈవో డీ వెంకటేశ్వర్లు, ధర్మకర్త పిగిలం సుధీర్‌, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

Updated Date - 2021-03-02T05:18:51+05:30 IST