రంగా వర్సిటీ వీసీగా మార్కెటింగ్‌ కార్యదర్శి

ABN , First Publish Date - 2020-06-06T10:25:05+05:30 IST

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా రాష్ట్ర మార్కెటింగ్‌, సహకార శాఖల ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం

రంగా వర్సిటీ వీసీగా మార్కెటింగ్‌ కార్యదర్శి

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా రాష్ట్ర మార్కెటింగ్‌, సహకార శాఖల ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-06-06T10:25:05+05:30 IST