కోదండ రామాలయం డిప్యూటీ ఈవోగా రమే్‌షబాబు

ABN , First Publish Date - 2021-02-24T04:41:59+05:30 IST

కోదండరామాలయం డిప్యూటీ ఈవోగా రమే్‌షబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

కోదండ రామాలయం డిప్యూటీ ఈవోగా రమే్‌షబాబు

ఒంటిమిట్ట, ఫిబ్రవరి23 : కోదండరామాలయం డిప్యూటీ ఈవోగా రమే్‌షబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సంవత్సర కాలంగా డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న లోకనాథం బదిలీపై తిరుమలలోని అదనపు గదుల ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జిల్లాలో టీటీడీ ఆలయాలలో అన్నింటికీ కలిపి డిప్యూటీ ఈవో బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటం కొనసాగుతుంది. ఒంటిమిట్ట కేంద్రంగా అన్ని ఆలయాలను ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు.

Updated Date - 2021-02-24T04:41:59+05:30 IST